కోటిలింగేశ్వర ఆలయం, రాజమండ్రి

Update: 2019-04-27 05:19 GMT

కోటిలింగేశ్వర ఆలయం ద్రాక్షారామం దేవాలయం సమీపంలో, కాకినాడ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాజమండ్రి నగరానికి దగ్గరగా ఉంటుంది. దీనిని 10వ శతాబ్దంలో నిర్మించారు. రాజమండ్రి ప్రధాన ఆకర్షణలలో ఒకటి. సంవత్సరం పొడవునా ఈ ఆలయానికి భక్తులు వస్తారు. ఆలయం వద్ద భక్తులు పూజ చేస్తే 'ఆత్మ, శరీరం నుంచి అన్ని పాపాలు పోతాయని నమ్మకం. దేవేంద్రుడు గౌతమ మునిని శపిస్తే ఆ శాప విమోచనం కొరకు ఆయన ఇక్కడ ఒక శివ లింగాన్ని ప్రతిష్టించి పది లక్షల నదుల జలాలతో శివలింగానికి అభిషేకం చేశాడని చరిత్ర చెబుతోంది.

Similar News

మంగళగిరి
హాయ్‌లాండ్