తోటపల్లి

Update: 2019-04-27 03:52 GMT

ఉత్తరాంధ్రలోనే ఎంతో పేరుగాంచిన వేంకటేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి కూడా పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది. ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. పక్కనే నాగావళి నది ఉండటం కూడా పర్యాటకానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ నదిలో స్నానాలు చేసి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే కోరికలు తీరతాయని భక్తులు నమ్ముతారు.

Similar News

మంగళగిరి
హాయ్‌లాండ్